ఐఐటి రూర్కీకి 45 మంది తెలంగాణ విద్యార్థుల బృందం

దేశంలోని వివిధ రాష్ట్రాల సుసంపన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ, ఆచార వ్యవహారాలపై యువత అవగాహన పెంచుకొని, విభిన్న రంగాల ప్రముఖులతో సమావేశమై పరస్పరం తమ ఆలోచనలను పంచుకొనేందుకు ఉద్ధేశించిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యువసంగం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నుంచి 45 మందితో కూడిన విద్యార్థుల ప్రతినిధుల బృందం ఐఐటి రూర్కీకి బయలుదేరింది.

For More News clink the link: https://eenadunews.co.in/

యువ సంగం ఫేజ్-2 కింద ఈ కార్యక్రమానికి ఎన్ఐటి వరంగల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని ఐసిఎఫ్ఎఐ బిజినెస్ స్కూల్, విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సహా తెలంగాణలోని ఇతర ప్రముఖ హెచ్ఇఐల నుండి 45 మంది విద్యార్థుల బృందం ఐఐటి రూర్కీకి బయలుదేరింది.

Leave a Reply

%d