బీఎండబ్ల్యూ కొత్త కారు ధర 86.50 లక్షలు

యూరప్​ లగ్జరీ ఆటో కంపెనీ బీఎండబ్ల్యూ భారతదేశంలో ఎక్స్​3 ఎం40ఐ ఎక్స్​డ్రైవ్​ పేరుతో ఎస్​యూవీని లాంచ్​ చేసింది. ఈ వెహికల్​ధర రూ. 86.50 లక్షలు (ఎక్స్–షోరూమ్). ఎక్స్​3 ఎస్​యూవీ ఎం ఎడిషన్  3.0–లీటర్ ఇన్‌‌‌‌లైన్ సిక్స్ సిలిండర్ టర్బోచార్జ్​డ్​ ఇంజన్‌‌‌‌తో వస్తుంది.

For More News Click: https://eenadunews.co.in/

గరిష్టంగా 360 హెచ్​పీని, 500 ఎన్​ఎం గరిష్ట టార్క్‌‌‌‌ను విడుదల చేస్తుంది. ఆల్–వీల్ డ్రైవ్ ఎస్​యూవీలో 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌‌‌‌, 8–స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌‌‌‌మిషన్ ఉంటాయి. కేవలం ఐదు సెకన్లలోపు 0–100 కేఎంపీహెచ్​ స్పీడ్​ను​ అందుకోగలదు. ఎక్స్​3 ఎం ఎడిషన్ గరిష్టంగా 250 కేఎంపీహెచ్​ వేగంతో దూసుకెళ్తుంది.

Leave a Reply

%d